Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లోకి ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ ట్యాబ్‌

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 12, 2026 12:36 PM ఆల్ ఇండియా టెక్నాలజీ
భారత్‌లోకి ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ ట్యాబ్‌ - Udayam
ఒప్పో ప్యాడ్‌ 5 ప్రో త్వరలో భారత్‌లో విడుదలయ్యే అవకాశముంది. ఈ ట్యాబ్లెట్‌ BIS సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో OPD2516 మోడల్‌ నంబర్‌తో కనిపించినట్లు సమాచారం. చైనాలో ఇప్పటికే విడుదలైన ఈ ట్యాబ్‌లో 13.2 అంగుళాల 3.4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ జెన్‌ 5 చిప్‌, 16GB వరకు ర్యామ్‌, 13,380mAh బ్యాటరీ, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉన్నాయి.

Comments

G
Loading comments...