Back to feed



పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయంలో వెనిజులా అధ్యక్షురాలికి ఘనస్వాగతం!
Ravi Dubey Jun 07, 2026 7:24 AM అనంతపురం 5 viewsabout 2 hours ago

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు శ్రీ సత్యసాయి బాబా దర్శనార్థం అనంతపురం జిల్లా పుట్టపర్తికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, స్థానిక అధికారులు, భక్తులు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఆమె పర్యటన దృష్ట్యా పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ ప్రముఖుల రాకతో పుట్టపర్తిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...
Related Articles

వైరల్ వార్తలు
పని ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య
about 1 hour ago
వైరల్ వార్తలు
ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్ అమ్మాయి.. చానెల్ బ్రాండ్ అంబాసిడర్గా భవిత!
about 2 hours ago
వైరల్ వార్తలు
నిరుపేదలకు ఆటోలు, అంబులెన్స్ పంపిణీ చేసిన సోనూసూద్
about 4 hours ago వైరల్ వార్తలు