Back to feed



విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Swati Chaturvedi Jun 07, 2026 5:39 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

జాతీయ విద్యార్థి ల్యాప్టాప్ పథకం-2026' కింద విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని 'పీఐబీ ఫ్యాక్ట్ చెక్' స్పష్టం చేసింది. ప్రభుత్వం అలాంటి పథకమేదీ తీసుకురాలేదని పేర్కొంది.
కేవలం విద్యార్థుల వ్యక్తిగత డేటాను తస్కరించేందుకే సైబర్ నేరగాళ్లు ఇలాంటి నకిలీ లింకులు పంపుతున్నారని, వీటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది
Comments
Loading comments...
Related Articles

వైరల్ వార్తలు
ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్ అమ్మాయి.. చానెల్ బ్రాండ్ అంబాసిడర్గా భవిత!
34 minutes ago వైరల్ వార్తలు
పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయంలో వెనిజులా అధ్యక్షురాలికి ఘనస్వాగతం!
37 minutes ago
వైరల్ వార్తలు
నిరుపేదలకు ఆటోలు, అంబులెన్స్ పంపిణీ చేసిన సోనూసూద్
about 2 hours ago వైరల్ వార్తలు