వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా, ఇరాన్ మధ్య డ్రోన్లు, క్షిపణి దాడులు తీవ్రరూపం దాల్చాయి. తమ పౌర మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసిందని ఇరాన్ ఆరోపించగా, ప్రాంతీయంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడికి దిగింది.
దాడులు ఇలాగే కొనసాగితే పూర్తిస్థాయిలో విరుచుకుపడతామని ఇరాన్ సైనిక సలహాదారు హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, చర్చలు పునఃప్రారంభించాలని చైనా, పాకిస్తాన్ కోరాయి.
Comments
Loading comments...

