వార్తలకు తిరిగి వెళ్లండి
ఇరాన్పై అమెరికా భీకర దాడులు

ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు భీకర దాడులు జరిపాయి. కీలకమైన చాబహార్ ఓడరేవులో ఒక టవర్ను కూడా కూల్చివేయగా, ఈ దాడుల్లో ఏడుగురు ఇరానీయులు మృతి చెందారు.
దీనికి ప్రతికారంగా బహ్రెయిన్, కువైట్ తదితర అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ ప్రతిదాడులు చేసింది. తాజా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 86 డాలర్లకు చేరింది.
Comments
Loading comments...