Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

శాంతి చర్చల వేళ ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు

Ravi Shukla May 26, 2026 4:48 AM అల్ ఇండియా 20 views1 day ago
శాంతి చర్చల వేళ ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు - Udayam Digital
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న వేళ, అమెరికా ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై తీవ్రమైన దాడులు చేసింది. బందర్ అబ్బాస్ పోర్టులోని నేవీ బేస్, క్షిపణి లాంచ్‌ప్యాడ్లను ధ్వంసం చేసింది. తమ రక్షణ కోసమే ఈ దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు యుద్ధ ముగింపుపై ఖతార్‌లో ఇరుదేశాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...