వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లి మండలం ఉండపల్లిలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు ఆధ్వర్యంలో రైతులతో మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రొఫెసర్ జయచంద్రయ్య, ఇతర నాయకులు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

