వార్తలకు తిరిగి వెళ్లండి
చిన్నారుల మృతిపై ఐరాస సంచలన నివేదిక
కౌశిక్ శర్మ Jun 25, 2026 7:24 AM అల్ ఇండియా 9 viewsabout 22 hours ago

గాజా ఘర్షణల్లో పాలస్తీనా చిన్నారులపై పడుతున్న తీవ్ర ప్రభావంపై ఐక్యరాజ్యసమితి (UN) సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ దారుణాలపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని భారత్లోని పాలస్తీనా రాయబార కార్యాలయం కోరింది.
ఈ నివేదిక ప్రకారం ఇప్పటివరకు 20 వేల మందికి పైగా చిన్నారులు మరణించారు. దాదాపు 44 వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన మొత్తం పాలస్తీనియన్లలో మూడో వంతు చిన్నారులే ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది.
Comments
Loading comments...