Back to feed
పార్టీ వీడేవారికి ఉద్ధవ్ స్వేచ్ఛ
Ravi Jun 16, 2026 11:57 AM అల్ ఇండియా 6 viewsabout 3 hours ago

పార్టీని వీడాలనుకునే ఎంపీలు వెళ్లిపోవచ్చని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఎవరినీ బలవంతంగా ఆపబోనని, నాడు చీలిక సమయంలో కూడా ఇదే వైఖరిని అనుసరించానని ఆయన తెలిపారు. వీడిన వారు భవిష్యత్తులో పశ్చాత్తాపపడతారని పేర్కొన్నారు.
సమయం మారుతుందని, ఓర్పుతో పోరాడుతానని ఉద్ధవ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, తన పార్టీ ఎంపీలు ఫిరాయిస్తున్నారనే వార్తలను శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ ఖండించారు.
Comments
Loading comments...



