Back to feed
నీట్ లీకేజీ నిందితుడికి పరీక్షకు అనుమతి
Rohit Jun 16, 2026 1:19 PM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago

నీట్ లీకేజీ కేసులో అరెస్టయిన యశ్ యాదవ్కు జూన్ 21న జరిగే రీటెస్ట్ రాసేందుకు దిల్లీ కోర్టు అనుమతించింది. విద్యార్థిగా పరీక్ష రాసే హక్కును నిరాకరించలేమని కోర్టు పేర్కొంది.
అయితే, కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున అతడికి బెయిల్ నిరాకరించింది. నిందితుడు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండి, పోలీసుల పర్యవేక్షణలో పరీక్షకు హాజరు కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Comments
Loading comments...



