Back to feed
జీ7 సదస్సులో ప్రధాని మోదీ
Rohit Jun 16, 2026 1:39 PM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago

ఎవియన్లో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. "కొత్త భాగస్వామ్యాలు-అంతర్జాతీయ సంఘీభావం" అనే అంశంపై ప్రపంచ దేశాల నేతలతో ఆయన కీలక చర్చలు జరుపుతున్నారు. గ్లోబల్ సౌత్ దేశాల గళాన్ని ఆయన బలంగా వినిపిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా కెనడా, యూకే ప్రధానులు, యూఏఈ అధ్యక్షులతో మోదీ ద్వైపాక్షిక భేటీలు జరపనున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన భేటీ కానుండటం ఈ పర్యటనలో ప్రధానాంశంగా మారింది.
Comments
Loading comments...



