Back to feed
ఆంధ్రప్రదేశ్Breaking
NRIలకు TTD తీపికబురు
Ravi Shukla Jun 06, 2026 1:39 AM తిరుపతి 7 viewsabout 5 hours ago

ప్రవాస భారతీయులకు TTD తీపికబురు అందించింది. సుపథం మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకునే కాలపరిమితిని 30 రోజుల నుండి 90 రోజులకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లోగా పాస్పోర్ట్తో రూ.300 దర్శనం పొందే వీలుండేది. ఆ గడువు సరిపోవడంలేదన్న NRIల విజ్ఞప్తుల మేరకు TTD ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...


