Back to feed
ఆంధ్రప్రదేశ్Breaking
నేటి నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం
Anjali Gupta Jun 06, 2026 2:17 AM అమరావతి 4 viewsabout 4 hours ago

వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీలు శనివారం నుండి పునఃప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 వరకు జరగడం వల్ల ఈసారి విద్యాసంస్థల ప్రారంభం ఐదు రోజులు ఆలస్యమైంది.
ఈ ఏడాది ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలను మొత్తం 1,26,182 మంది విద్యార్థులు రాశారు. ఈ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఆదివారం నుండి ప్రారంభమవుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా తెలిపారు.
Comments
Loading comments...


