Back to feed




ట్రాన్స్కో సిబ్బంది నిర్లక్ష్యం
Harika Jun 15, 2026 1:21 PM పెద్దపల్లి 14 viewsabout 2 hours ago

పెద్దపల్లి జిల్లా నంది మేడారంలో ట్రాన్స్కో సిబ్బంది నిర్లక్ష్యంతో కట్ట అశోక్ అనే కార్మికుడు విద్యుత్ షాక్కు గురై 80 శాతం కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడ్డాడు. లైన్ క్లియరెన్స్ తీసుకోకుండానే ట్రాన్స్ఫార్మర్ ఎక్కించడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రస్తుతం అశోక్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రాష్ట్రస్థాయి డాన్స్ పోటీల్లో జగిత్యాల సంచలనం
about 2 hours ago
తెలంగాణ
హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా అరెస్ట్: రూ. 50 లక్షల మెఫెడ్రోన్ స్వాధీనం
about 2 hours ago
తెలంగాణ
నకిలీ పత్తి విత్తనాల అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
about 2 hours ago
తెలంగాణ