Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యం

Harika Jun 15, 2026 1:21 PM పెద్దపల్లి 14 viewsabout 2 hours ago
ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యం - Udayam Digital
పెద్దపల్లి జిల్లా నంది మేడారంలో ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యంతో కట్ట అశోక్ అనే కార్మికుడు విద్యుత్ షాక్‌కు గురై 80 శాతం కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడ్డాడు. లైన్ క్లియరెన్స్ తీసుకోకుండానే ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కించడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అశోక్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...