Back to feed



నకిలీ పత్తి విత్తనాల అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
Harika Jun 15, 2026 1:17 PM ఆదిలాబాద్ 14 viewsabout 2 hours ago

నకిలీ పత్తి విత్తనాల అంతరాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సునీల్ కుమార్తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకుని, భారీగా నకిలీ విత్తనాలు, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
రైతులను మోసం చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఈ దందాలో పరారీలో ఉన్న నలుగురి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రాష్ట్రస్థాయి డాన్స్ పోటీల్లో జగిత్యాల సంచలనం
about 2 hours ago
తెలంగాణ
హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా అరెస్ట్: రూ. 50 లక్షల మెఫెడ్రోన్ స్వాధీనం
about 2 hours agoతెలంగాణ
ట్రాన్స్కో సిబ్బంది నిర్లక్ష్యం
about 2 hours ago
తెలంగాణ