వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పత్తి విత్తనాల అంతరాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సునీల్ కుమార్తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకుని, భారీగా నకిలీ విత్తనాలు, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
రైతులను మోసం చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఈ దందాలో పరారీలో ఉన్న నలుగురి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

