Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

లింగగూడెంలో విషాదం: గేదెను ఢీకొట్టి ఇద్దరి మృతి

Rohit Jun 11, 2026 5:10 AM ఖమ్మం 5 views4 days ago
లింగగూడెంలో విషాదం: గేదెను ఢీకొట్టి ఇద్దరి మృతి - Udayam Digital
లింగగూడెం సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు స్నేహితులు ఒకే బైక్‌పై వస్తుండగా అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన గేదెను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో పద్దం విష్ణు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మీడియం శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...