Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం

శ్రీజ రెడ్డి Jul 11, 2026 10:39 AM అల్ ఇండియా 9 viewsabout 2 hours ago
వియత్నాంలో జరిగిన ఘోర బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించారు. సంఘటనా స్థలంలో మృతదేహాల దృశ్యాలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. కాగా, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి 21 మందిని సురక్షితంగా రక్షించాయి. మృతుల్లో కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ ఉన్నట్లు సమాచారం. సమాచారం కోసం భారత ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

Comments

G
Loading comments...