Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యాచారంలో విషాదం: టిప్పర్ వెనక్కి తీయడంతో తల్లి మృతి.. కొడుకుకు తీవ్ర గాయాలు!

Follow Udayam on Google
Sonia Singh Jun 12, 2026 7:26 PM రంగారెడ్డి General
యాచారంలో విషాదం: టిప్పర్ వెనక్కి తీయడంతో తల్లి మృతి.. కొడుకుకు తీవ్ర గాయాలు! - Udayam
యాచారం గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్న తల్లి భారతమ్మ(45), పదో తరగతి పూర్తి చేసిన ఆమె కుమారుడు అఖిల్(16) వెనుక టిప్పర్ డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని వెనక్కి తోలాడు. ఈ క్రమంలో టిప్పర్ చక్రాల కింద పడి భారతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, అఖిల్ రెండు కాళ్లు నుజ్జునై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని నగర ఆసుపత్రికి తరలించగా, సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...