వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాలతో విసిగిపోయిన కృష్ణ అనే వ్యక్తి, విహారయాత్ర పేరుతో తన ఇద్దరు పిల్లలను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తోసేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటనలో తండ్రి, కుమారుడు రక్షిత్ (9), కూతురు అనన్య (5) ప్రాణాలు కోల్పోయారు.
అల్లుడికి ఫోన్ చేసి మరీ ప్రాజెక్టు నీటిలోకి దూకిన కృష్ణ చర్య స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

