Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మాదాపూర్‌లో విషాదం: చదువుల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థిని బలి

Meera Sethi May 14, 2026 5:49 AM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
మాదాపూర్‌లో విషాదం: చదువుల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థిని బలి - Udayam Digital
మానసిక ఒత్తిడి తట్టుకోలేక మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్ కళాశాల విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. సూర్యపేట జిల్లా కోదాడకు చెందిన మద్దెపు పూజ (16) ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం గదిలో ఎవరూ లేని సమయంలో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...