Back to feed




ఉత్తర తెలంగాణకు సెగ: 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు
Ravi Shukla May 14, 2026 7:36 AM హైదరాబాద్ 0 viewsabout 1 hour ago

రానున్న మూడు రోజులు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రం కానున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉంది.
తీవ్రమైన వడగాలుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
శంషాబాద్లో ప్రతికూల వాతావరణం: విమానాల దారి మళ్లింపు
about 1 hour ago
తెలంగాణ
పశువుల అక్రమ రవాణా నిరోధం: 203 చెక్పోస్టుల ఏర్పాటు
about 2 hours ago
తెలంగాణ
‘బీఎస్జీ’ని విస్తరించాలి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
about 2 hours ago
తెలంగాణ