Back to feed
ట్రాఫిక్ పోలీసులకు ఏసీ జాకెట్లు
Rajdeep Sardesai May 16, 2026 7:00 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago

తీవ్రమైన ఎండల నుండి రక్షణ పొందేందుకు మహారాష్ట్రలోని అమరావతి ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ఏసీ జాకెట్లను వాడుతున్నారు. ఎండలో రోడ్లపై నిలబడి విధులు నిర్వహించడం వల్ల వడదెబ్బకు గురవుతున్న సిబ్బంది ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏసీ జాకెట్ల వల్ల పోలీసులు ఎండలోనూ ఎంతో కూల్గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో సిబ్బంది సెలవుల సమస్య తగ్గి, ట్రాఫిక్ నిర్వహణ సులువైందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...



