Back to feed
నేడు పద్మ పురస్కారాల ప్రదానం
Rohit Verma May 25, 2026 7:30 AM అల్ ఇండియా 28 views3 days ago

రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 66 మందికి పద్మ పురస్కారాలను అందజేయనున్నారు. ఇందులో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
2026 సంవత్సరానికి గాను మొత్తం 131 అవార్డులను ప్రకటించగా, మిగిలినవి రెండో విడతలో అందజేస్తారు.
Comments
Loading comments...


