Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నేడు పద్మ పురస్కారాల ప్రదానం

Rohit Verma May 25, 2026 7:30 AM అల్ ఇండియా 28 views3 days ago
నేడు పద్మ పురస్కారాల ప్రదానం - Udayam Digital
రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 66 మందికి పద్మ పురస్కారాలను అందజేయనున్నారు. ఇందులో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 2026 సంవత్సరానికి గాను మొత్తం 131 అవార్డులను ప్రకటించగా, మిగిలినవి రెండో విడతలో అందజేస్తారు.

Comments

G
Loading comments...