Back to feed
మోదీతో సీఎం విజయ్ భేటీ
Nidhi Razdan May 27, 2026 12:19 PM అల్ ఇండియా 9 viewsabout 5 hours ago

తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన దేశ రాజధానికి రావడం ఇదే తొలిసారి.
ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులు అమిత్షా, నిర్మలా సీతారామన్లతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలుసుకోనున్నారు.
Comments
Loading comments...


