Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీతో సీఎం విజయ్ భేటీ

Follow Udayam on Google
Nidhi Razdan May 27, 2026 5:49 PM జాతీయంGeneral
మోదీతో సీఎం విజయ్ భేటీ - Udayam
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన దేశ రాజధానికి రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌లతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలుసుకోనున్నారు.

Comments

G
Loading comments...