Back to feed
యూసీసీ బిల్లుకు అస్సాం ఆమోదం
Rohit Singh May 27, 2026 12:13 PM అల్ ఇండియా 11 viewsabout 5 hours ago

ఉమ్మడి పౌరస్మృతి (UCC) బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్, గుజరాత్ల తర్వాత ఈ బిల్లును ఆమోదించిన మూడో రాష్ట్రంగా అస్సాం నిలిచింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడం దీని ముఖ్య ఉద్దేశం.
మహిళల రక్షణ, సమానత్వమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు.
Comments
Loading comments...


