Back to feed
ఉల్లి కనీస మద్దతు ధర పెంపు
Radhika Sharma May 27, 2026 1:05 PM అల్ ఇండియా 18 viewsabout 4 hours ago

ఉల్లిగడ్డల కనీస మద్దతు కొనుగోలు ధరను క్వింటాలుకు రూ.1,270 నుండి రూ.1,580కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు సవరించిన ఈ ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
రైతులకు మెరుగైన లాభాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...


