Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించిన టీఎంసీ

Sonia Singh Jun 01, 2026 10:36 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించిన టీఎంసీ - Udayam Digital
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) సోమవారం కఠిన చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యేలు సందీపన్ సహా, రితబ్రత బెనర్జీలను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తక్షణమే బహిష్కరిస్తున్నట్లు క్రమశిక్షణా సంఘం ప్రకటించింది. ఇటీవల మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశానికి వీరిద్దరూ గైర్హాజరయ్యారు. అంతేకాకుండా, పార్టీ నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు గుప్పించడమే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

Comments

G
Loading comments...