Back to feed
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన
Sonia Singh Jun 01, 2026 10:14 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago

పరీక్షల వివాదాలపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జూన్ 6న ఢిల్లీలో శాంతియుత నిరసన చేపట్టనున్నారు.
ఈ ప్రదర్శనలో పాల్గొనాలని కోరుతూ ఆయన ఇన్స్టాగ్రామ్లో వీడియో విడుదల చేశారు. జూన్ 6న ఢిల్లీ చేరుకుని, మద్దతుదారులతో కలిసి జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరతామని దీప్కే తెలిపారు.
Comments
Loading comments...



