Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

టీఎంసీకి మరో భారీ షాక్?

Swati Chaturvedi May 27, 2026 9:51 AM అల్ ఇండియా 8 viewsabout 10 hours ago
టీఎంసీకి మరో భారీ షాక్? - Udayam Digital
టీఎంసీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ సంచలన ప్రకటన చేశారు. ఈ అవినీతి కేసుల భయంతోనే నేతలు పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ తీవ్రంగా ఖండించింది. లబ్ధి కోసమే బీజేపీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందని, తమ నేతలెవరూ పార్టీని వీడటం లేదని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...