Back to feed
తిరుమల దర్శనం: లక్కీ డిప్తో సులభంగా టికెట్ పొందండి
kumar Jun 19, 2026 8:30 AM తిరుపతి 3 viewsabout 4 hours ago

శ్రీవారిని రూ.120 లక్కీ డిప్ ద్వారా దర్శించుకునే అవకాశం భక్తులకు అందుబాటులో ఉంది. ప్రతి నెలా 18 నుండి 20వ తేదీ మధ్య టీటీడీ వెబ్సైట్ లేదా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లక్కీ డిప్లో ఎంపికైన వారు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
కొండపై ఉన్న సీఆర్ఓ (CRO) ఆఫీసులో కూడా ఆఫ్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ వేయవచ్చు. ముందు నెలల్లోనే ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Comments
Loading comments...



