Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఈ నెల 30న ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Kumar Jun 19, 2026 11:07 AM అమరావతి 9 viewsabout 2 hours ago
ఈ నెల 30న ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - Udayam Digital
ఈ నెల 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించనున్నారు. విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొని, విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి లోకేశ్ పాల్గొంటారు. సుమారు 400 మంది విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకోనున్నారు.

Comments

G
Loading comments...