Back to feed




ఈ నెల 30న ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Kumar Jun 19, 2026 11:07 AM అమరావతి 9 viewsabout 2 hours ago

ఈ నెల 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించనున్నారు. విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొని, విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలను ప్రదానం చేస్తారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి లోకేశ్ పాల్గొంటారు. సుమారు 400 మంది విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకోనున్నారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్