Back to feed




ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే అఖిలప్రియ సమీక్ష
Kumar Jun 19, 2026 11:13 AM కర్నూలు 10 viewsabout 2 hours ago

ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా ఎమ్మెల్యేకు వివరించారు.
ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే, వాటిని సంబంధిత అధికారులతో సమీక్షించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్