Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

శ్రీశైలానికి స్వల్పంగా పెరుగుతున్న వరద

Kumar Jun 19, 2026 11:19 AM నంద్యాల 11 viewsabout 2 hours ago
శ్రీశైలానికి స్వల్పంగా పెరుగుతున్న వరద - Udayam Digital
శ్రీశైలం జలాశయానికి సుంకేసుల నుంచి 2,248 క్యూసెక్కుల స్వల్ప వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 821.90 అడుగులకు చేరుకుంది. 215.80 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ఈ డ్యామ్‌లో ప్రస్తుతం 42.21 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...