Back to feed




శ్రీశైలానికి స్వల్పంగా పెరుగుతున్న వరద
Kumar Jun 19, 2026 11:19 AM నంద్యాల 11 viewsabout 2 hours ago

శ్రీశైలం జలాశయానికి సుంకేసుల నుంచి 2,248 క్యూసెక్కుల స్వల్ప వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 821.90 అడుగులకు చేరుకుంది.
215.80 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ఈ డ్యామ్లో ప్రస్తుతం 42.21 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
44 minutes ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్