Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలానికి స్వల్పంగా పెరుగుతున్న వరద

Follow Udayam on Google
Kumar Jun 19, 2026 4:49 PM నంద్యాలGeneral
శ్రీశైలానికి స్వల్పంగా పెరుగుతున్న వరద - Udayam
శ్రీశైలం జలాశయానికి సుంకేసుల నుంచి 2,248 క్యూసెక్కుల స్వల్ప వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 821.90 అడుగులకు చేరుకుంది. 215.80 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ఈ డ్యామ్‌లో ప్రస్తుతం 42.21 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...