Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌బీఐ నుంచీ మూడు కీలక సర్వేలు

మనీష్ రెడ్డి Jul 09, 2026 3:27 PM అల్ ఇండియా 1 viewsabout 7 hours ago
ఆర్‌బీఐ నుంచీ మూడు కీలక సర్వేలు - Udayam Digital
భవిష్యత్తు ద్రవ్య విధాన రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు కీలక సర్వేలను ప్రారంభించింది. దేశంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితి, వినియోగదారుల నమ్మకాన్ని అంచనా వేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల ఖర్చు ధోరణులు, ఆదాయాలపై ఈ సర్వేల ద్వారా అభిప్రాయాలను సేకరిస్తారు. వీటి ఆధారంగా ఆర్‌బీఐ రాబోయే సమీక్షల్లో వడ్డీ రేట్లపై నిర్ణయాలు తీసుకోనుంది.

Comments

G
Loading comments...