Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మూడు కంపెనీల ఐపీఓలకు ‘సెబీ’ గ్రీన్ సిగ్నల్!

Vikram Chandra May 16, 2026 8:25 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
మూడు కంపెనీల ఐపీఓలకు ‘సెబీ’ గ్రీన్ సిగ్నల్! - Udayam Digital
ఐపీఓ ద్వారా నిధులు సేకరించేందుకు నియోలైట్, ఆస్ప్రి స్పిరిట్స్, ఎస్‌ఎస్‌ రిటైల్ కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియోలైట్ రూ.600 కోట్లు, ఎస్‌ఎస్‌ రిటైల్ రూ.500 కోట్లు, ఆస్ప్రి స్పిరిట్స్ రూ.140 కోట్ల నిధుల సేకరణే లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి.

Comments

G
Loading comments...