Back to feed




నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Sonal Mehrotra May 15, 2026 11:04 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండ్రోజుల లాభాల తర్వాత నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలరుతో రూపాయి మారకం విలువ తొలిసారి 96 మార్కును దాటడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
చివరికి సెన్సెక్స్ 160.73 పాయింట్లు నష్టపోయి 75,237.99 వద్ద, నిఫ్టీ 46.10 పాయింట్ల నష్టంతో 23,643.50 వద్ద ముగిశాయి. టాటా స్టీల్ నష్టపోగా, ఇన్ఫోసిస్ లాభపడింది.
Comments
Loading comments...
Related Articles

మార్కెట్లు
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు: 75 వేల మార్కు దాటిన సెన్సెక్స్
1 day ago
మార్కెట్లు
టాటా మోటార్స్ లాభం 33% వృద్ధి: 200 శాతం డివిడెండ్ ప్రకటన
1 day ago
మార్కెట్లు
స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు.. రూపాయి మరింత పతనం
2 days ago
మార్కెట్లు