Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Sonal Mehrotra May 15, 2026 11:04 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Udayam Digital
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రెండ్రోజుల లాభాల తర్వాత నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలరుతో రూపాయి మారకం విలువ తొలిసారి 96 మార్కును దాటడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. చివరికి సెన్సెక్స్ 160.73 పాయింట్లు నష్టపోయి 75,237.99 వద్ద, నిఫ్టీ 46.10 పాయింట్ల నష్టంతో 23,643.50 వద్ద ముగిశాయి. టాటా స్టీల్ నష్టపోగా, ఇన్ఫోసిస్ లాభపడింది.

Comments

G
Loading comments...