Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు: 75 వేల మార్కు దాటిన సెన్సెక్స్

Rohit Singh May 14, 2026 10:50 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు: 75 వేల మార్కు దాటిన సెన్సెక్స్ - Udayam Digital
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 789 పాయింట్లు పెరిగి 75,398 వద్ద, నిఫ్టీ 277 పాయింట్ల లాభంతో 23,689 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్, ఫార్మా రంగాల షేర్లు రాణించగా.. భారతీ ఎయిర్‌టెల్ ఫలితాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. అమెరికా-చైనా చర్చల నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు పుంజుకున్నాయి.

Comments

G
Loading comments...