Back to feed




లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు: 75 వేల మార్కు దాటిన సెన్సెక్స్
Rohit Singh May 14, 2026 10:50 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 789 పాయింట్లు పెరిగి 75,398 వద్ద, నిఫ్టీ 277 పాయింట్ల లాభంతో 23,689 వద్ద స్థిరపడ్డాయి.
బ్యాంకింగ్, ఫార్మా రంగాల షేర్లు రాణించగా.. భారతీ ఎయిర్టెల్ ఫలితాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. అమెరికా-చైనా చర్చల నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు పుంజుకున్నాయి.
Comments
Loading comments...
Related Articles

మార్కెట్లు
టాటా మోటార్స్ లాభం 33% వృద్ధి: 200 శాతం డివిడెండ్ ప్రకటన
about 8 hours ago
మార్కెట్లు
స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు.. రూపాయి మరింత పతనం
1 day ago
మార్కెట్లు
బంగారం షాక్: దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు.. కుప్పకూలిన షేర్లు
1 day ago
మార్కెట్లు