Back to feed
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Vikram Chandra May 20, 2026 5:59 AM తిరుపతి 4 views8 days ago

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో భక్తులు సుమారు 3 కిలోమీటర్ల మేర బారులు తీరారు. సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం 20 గంటలకు పెరిగింది.
టీటీడీ అధికారులు కమాండ్ సెంటర్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తూ, భక్తులకు అన్న ప్రసాదాలు, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Loading comments...



