Back to feed
ఓస్లోలో 3వ ఇండియా-నార్డిక్ సదస్సు ప్రారంభం!
Ravi Singh May 19, 2026 12:13 PM అల్ ఇండియా 3 views8 days ago

నార్వే రాజధాని ఓస్లోలో 3వ ఇండియా-నార్డిక్ సదస్సు ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు నార్డిక్ దేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సాంకేతికత, డిజిటలైజేషన్, పునరుత్పాదక ఇంధన రంగాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ సదస్సు ద్వారా వాణిజ్య, పెట్టుబడి బంధాలను మరింత బలోపేతం చేయాలని భారత్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 19 బిలియన్ డాలర్లుగా ఉంది.
Comments
Loading comments...

