Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గోర్లతో రక్కి.. నగల దుకాణంలో చోరీ!

Follow Udayam on Google
Rohit Jun 14, 2026 12:43 PM ఆదిలాబాద్క్రైమ్
గోర్లతో రక్కి.. నగల దుకాణంలో చోరీ! - Udayam
ఆదిలాబాద్‌లోని అశోక్ రోడ్డులో ఉన్న ఓ నగల దుకాణంలో బొల్లు స్వాతి అనే మహిళ హంగామా సృష్టించి ఆభరణాలతో ఉడాయించింది. దుకాణంలో పనిచేసే వ్యక్తితో గొడవకు దిగిన ఆమె, అడ్డుకునేందుకు వచ్చిన యజమానిని గోర్లతో రక్కి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం రూ.2.25 లక్షల విలువైన 15 గ్రాముల బంగారు కమ్మలను ఎత్తుకెళ్లింది. సీసీ ఫుటేజీ ఆధారంగా బాధిత యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...