Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా స్కైడైవింగ్‌ ప్రమాదంలో తెలుగు టెకీ మృతి

సతీష్ కుమార్ Jul 14, 2026 8:07 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
అమెరికా స్కైడైవింగ్‌ ప్రమాదంలో తెలుగు టెకీ మృతి - Udayam Digital
అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరిగిన స్కైడైవింగ్ ప్రమాదంలో మణిచంద్ర తేజ గడ్డం (28) అనే తెలుగు యువకుడు మరణించాడు. జూలై 12న జంప్‌టౌన్ స్కైడైవింగ్ కేంద్రంలో పారాచూట్ నియంత్రణ కోల్పోయి దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో ఈ దారుణం జరిగింది. తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన మణిచంద్ర అక్కడ టెకీగా పనిచేస్తున్నాడు.

Comments

G
Loading comments...