వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల్లో ఉపాధ్యాయులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెడతామన్న ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తమ డిమాండ్లను విస్మరించి, ఇలాంటి ప్రకటనలతో తమను చిన్నచూపు చూస్తున్నారని వారు ఆరోపించారు.
తమకు ప్రభుత్వ భోజనం అవసరం లేదని, తామే సొంతంగా తెచ్చుకుంటామని పీఆర్టీయూ పేర్కొంది. ప్రభుత్వం నిధుల కంటే విద్యార్థుల సంఖ్యను పెంచే ఉపాధ్యాయుల కృషిని గుర్తించాలని వారు కోరారు.
Comments
Loading comments...

