Back to feed




వైరల్ వార్తలుBreaking
తెలంగాణపై టీడీపీ, జనసేన ఫోకస్
Priya Sinha May 31, 2026 5:34 AM అమరావతి 8 viewsabout 1 hour ago

ఏపీలో విజయం సాధించిన టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించాయి. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని మహానాడులో లోకేష్ ప్రకటించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 2న హైదరాబాద్లో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
రాబోయే జీహెచ్ఎంసీ, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేలా ఇరు పార్టీలు తెలంగాణలో కూడా ఉమ్మడిగా అడుగులు వేసే అవకాశం ఉంది.
Comments
Loading comments...
Related Articles

వైరల్ వార్తలు
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్పై సీఎం రేవంత్ సమీక్ష
about 1 hour ago
వైరల్ వార్తలు
సూపర్ స్టార్ కృష్ణ గారికి ఘన నివాళులు!
about 1 hour ago
వైరల్ వార్తలు
గజియాబాద్ ఎన్కౌంటర్: సూర్య ప్రతాప్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హతం
about 1 hour ago
వైరల్ వార్తలు