వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు దొంగ ఓట్లతో గెలిచారని, అందుకే వారికి వణుకు పుడుతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. దేశంలో 'సర్' (SIR) ప్రక్రియ ద్వారా దుర్మార్గంగా ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డితో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారీగా ఓట్లు తొలగించి, అక్రమంగా కలిపినందువల్లే అక్కడ రాజకీయ సమీకరణాలు మారాయన్నారు.
Comments
Loading comments...

