వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ వడ్డేపల్లి చెరువు మరమ్మతుల సమయంలో అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సుమారు 10 టన్నుల చేపలు ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డాయి. అయితే, నీటిని ఖాళీ చేసేందుకు ఎవరో కావాలనే విషప్రయోగం చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మత్స్యశాఖ దీనిపై స్పష్టత ఇవ్వకపోగా, తమ ఉపాధి దెబ్బతిందని మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

