Back to feed
హైదరాబాద్కు హైస్పీడ్ రైలు కనెక్టివిటీ
Ravi Shukla May 15, 2026 9:44 AM హైదరాబాద్ 2 viewsabout 1 hour ago

ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు హైస్పీడ్ రైలు కనెక్టివిటీ ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సమీక్షించారు. 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్లో భాగంగా పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల వృద్ధికి ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకమని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.
కేంద్ర రైల్వేశాఖతో కలిసి డీపీఆర్లు సిద్ధం చేయాలని, భూసేకరణ పనులను వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ, జీఎంఆర్ అధికారులను సీఎస్ ఆదేశించారు.
Comments
Loading comments...



