Back to feed
స్వామివారి కిరీటం మాయం వ్యవహారం సుఖాంతం
Rohit Singh May 22, 2026 1:25 PM గుడివాడ 11 views5 days ago

కృష్ణా జిల్లా గుడివాడలో శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి కిరీటం మాయం వ్యవహారం కొలిక్కి వచ్చింది. కల్యాణ మందిర నిర్మాణ నిధుల కోసం కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు అంగీకరించిన దేవస్థానం కమిటీ, వ్యాపారి నుంచి కోటి రూపాయల విలువైన ఆ స్వర్ణ కిరీటాన్ని విడిపించింది.
తాము చేసిన తప్పును మన్నించాలని కమిటీ చైర్మన్ కోరారు. సంప్రోక్షణ అనంతరం ఆ కిరీటాన్ని తిరిగి స్వామివారికి అలంకరిస్తామని వెల్లడించారు
Comments
Loading comments...



