Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

స్వామివారి కిరీటం మాయం వ్యవహారం సుఖాంతం

Rohit Singh May 22, 2026 1:25 PM గుడివాడ 11 views5 days ago
స్వామివారి కిరీటం మాయం వ్యవహారం సుఖాంతం - Udayam Digital
కృష్ణా జిల్లా గుడివాడలో శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి కిరీటం మాయం వ్యవహారం కొలిక్కి వచ్చింది. కల్యాణ మందిర నిర్మాణ నిధుల కోసం కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు అంగీకరించిన దేవస్థానం కమిటీ, వ్యాపారి నుంచి కోటి రూపాయల విలువైన ఆ స్వర్ణ కిరీటాన్ని విడిపించింది. తాము చేసిన తప్పును మన్నించాలని కమిటీ చైర్మన్ కోరారు. సంప్రోక్షణ అనంతరం ఆ కిరీటాన్ని తిరిగి స్వామివారికి అలంకరిస్తామని వెల్లడించారు

Comments

G
Loading comments...