వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టి
మానస శర్మ Jun 27, 2026 5:20 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago

తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు రానున్నారని ఆయన వెల్లడించారు.
జలవనరుల వాటాపై కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవంత్, చర్చించిన అంశాలను ప్రజలకు వెల్లడించాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు. అలాగే పాస్పోర్టు పౌరసత్వ ధ్రువీకరణ పత్రం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
Comments
Loading comments...