Back to feed




స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు.. రూపాయి మరింత పతనం
Sonal Mehrotra May 13, 2026 10:32 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 49 పాయింట్లు పెరిగి 74,608 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 23,412 వద్ద స్థిరపడ్డాయి. మెటల్, ఆయిల్ షేర్లు అండగా నిలిచాయి.
మరోవైపు రూపాయి విలువ డాలరుతో పోలిస్తే రూ.95.80 వద్ద ఆల్టైమ్ కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ 107 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Comments
Loading comments...
Related Articles

మార్కెట్లు
బంగారం షాక్: దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు.. కుప్పకూలిన షేర్లు
about 7 hours ago
మార్కెట్లు
స్టాక్ మార్కెట్ విలవిల: 1450 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
1 day ago
మార్కెట్లు
ఐటీ షేర్ల పతనం: భారతీయ కంపెనీలకు OpenAI ముప్పు?
1 day ago
మార్కెట్లు