Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకు ప్రత్యేక రైళ్లు ప్రారంభం

Ravi Shukla Jun 07, 2026 5:32 AM హైదరాబాద్ 3 viewsabout 3 hours ago
చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకు ప్రత్యేక రైళ్లు ప్రారంభం - Udayam Digital
ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం (తిరువణ్ణామలై) వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. శ్రీ అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకి ప్రత్యేక, రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. పాత కనెక్టింగ్ మార్గాలతో పోలిస్తే ఇప్పుడు ప్రయాణ సమయం భారీగా తగ్గింది. చర్లపల్లి నుంచి బయలుదేరే ఈ రైళ్లు కేవలం 15 గంటల్లోనే భక్తులను గమ్యస్థానానికి చేరవేస్తున్నాయి.

Comments

G
Loading comments...